మెదక్ : మంజీరా నదీ జలాల్లో పవిత్ర స్నానాలు

-

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో మాఘ అమావాస్య జాతర సందర్భంగా మంజీరా నదీ జలాల్లో పవిత్ర స్నానాలు చేసి వన దుర్గా భవాని మాతను దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు తీసి, ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి పూజారులు విశేషాకంకరణ చేశారు. ఎండోమెంట్ సహాయ కమిషనర్ నాగరాజు, ఈఓ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన వసతులు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news