missingతల్లి, కూతుర్లు అదృశ్యమైన ఘటన పెద్ద శంకరంపేటలోని మల్కాపూర్లో చోటు చేసుకుంది. మల్కాపూర్ గ్రామానికి చెందిన ఉప్పు అనిత (32), ఆమె కూతురు సాయమ్మ (14) ఈ నెల 14న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారని, ఇప్పటి వరకు తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో కుటుంబ సభ్యులు వారి బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఆచూకీ లభించక పోవడంతో భర్త పోలీసులకి ఫిర్యాదు చేశాడని ఎస్ఐ బాల్ రాజ్ తెలిపారు.
మెదక్: తల్లి, కూతురు అదృశ్యం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
మరీ ఇంత దారుణమా….ఏపీలో ప్రజాస్వామ్యం లేదా…
తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నా క్షేత్రస్థాయిలో...
మణిపూర్ సీఎం కాన్వాయ్ పై దాడి.. ఇద్దరూ భద్రత సిబ్బందికి గాయాలు
జాతి ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఏకంగా సీఎం...
Anji N -
చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అనేది అవాస్తవం..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది....
Anji N -