సంగారెడ్డి: ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు: సీఎం

-

సంగారెడ్డి జిల్లాలో ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున 690 పంచాయతీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ సభా వేదికగా ప్రకటించారు. దీనికి త్వరలో జీఓ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక నిధులతో జిల్లాలోని గ్రామాల్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. దీంతో సభా ప్రాంగణం ఒక్కసారి చప్పట్లతో మార్మోగింది.

Read more RELATED
Recommended to you

Latest news