సమ్మక్క పగిడిద్దరాజు పుత్రుడైన జంపన్న మంగళవారం సాయంత్రం గద్దెకు చేరుకున్నారు. కన్నెపల్లి గ్రామానికి చెందిన పోల బోయిన సత్యం కుటుంబం మంగళవారం తెల్లవారుజాము నుండే సాంప్రదాయాల ప్రకారం జంపన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం పోలీస్ అధికారులు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో డోలు, వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ జంపన్నను గద్దెలపైకి తీసుకువచ్చారు.
మేడారం: గద్దెపైకి చేరిన జంపన్న
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...