మేడ్చల్ : ఉప్పల్‌లో ఉద్రిక్తత

-

ఉప్పల్ డివిజన్ లోని లక్ష్మినారాయణ కాలనీలో పేదల ఇళ్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చేందుకు యత్నించారు. దీంతో సమాచారం అందుకున్న కార్పొరేటర్ మందుముల రజితారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి వెంటనే లక్ష్మినారాయణ కాలనీకి చేరుకున్నారు. పేదల ఇళ్లను ఎలా కూలుస్తారంటూ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news