మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డిని కలిసిన ఆలేరు ఎమ్మెల్యే

-

మేడ్చల్: మంత్రి మల్లారెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండకాడపల్లి నుండి తూముకుంట వరకు డబుల్ లైన్ బిటి రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె మంత్రికి వినతిపత్రం అందజేశారు. రూ.1.80 కోట్ల రోడ్డు పూర్తి చేస్తే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఉద్దమర్రి, కేశవపురం గ్రామాలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news