రంగారెడ్డి : ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీటీసీలు

-

పెద్దేముల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఎంపిటిసిలు, సర్పంచ్లు నేడు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని సిసి రోడ్ల నిర్మాణానికై రూ.1.25కోట్లు మంజూరు చేయించినందుకుగాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news