రంగారెడ్డి : కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ రంజిత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news