నల్గొండ : బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి

-

యాదాద్రి: రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో భ్రమరాంబికామల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అగ్నిగుండాలు, స్వామి వారి పూజా కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధి కోసం రూ.10,00,000 విరాళం అందజేస్తానన్నారు. దేవాలయ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా స్వంతంగా ఖర్చులు భరిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news