నల్గొండ : మల్లు స్వరాజ్యాన్ని పరామర్శించిన మంత్రి

-

సూర్యాపేట: కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యంను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ, సూర్యాపేట సీపీఎం జిల్లా కార్యదర్శిలు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news