మెదక్ : మల్లన్నసాగర్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

-

ఈ నెల 23న మల్లన్నసాగర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నారాయణఖేడ్ లో సీఎం బహిరంగ సభ ముగిసిన వెంటనే మంత్రి మల్లన్నసాగర్ వెళ్లి అధికారులకు పలు సూచనలు చేశారు. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, సీపీ శ్వేత పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news