KTR ఆప్యాయ పలకరింపు

-

సిరిసిల్ల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓబుళాపూర్‌లో స‌మ్మ‌క – సార‌ల‌మ్మ జాత‌ర‌ను కేటీఆర్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా.. భ‌క్తుల‌ను కేటీఆర్ ఆప్యాయంగా ప‌లుక‌రించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు యువ‌త పోటీ ప‌డ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భ‌క్తులు ఆస‌క్తి చూపారు. ఓ భ‌క్తురాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకుని.. దీవించింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఆమెతో ముచ్చ‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news