సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా ఓబుళాపూర్లో సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా.. భక్తులను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు. మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఓ భక్తురాలు కేటీఆర్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. దీవించింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెతో ముచ్చటించారు.
KTR ఆప్యాయ పలకరింపు
By Naga Babu
-
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...