హెలికాప్టర్‌లో మేడారానికి మంత్రి, ఎంపీ, సీఎస్, డీజీపి

-

నేడు మేడారంలో మంత్రులు పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుండి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహబూబాబాద్ MP మాలోత్ కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, DGP మహేందర్ రెడ్డి తదితరులు మేడారానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే ఈరోజు ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ వనదేవతలను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా మేడారం పరిసరాలలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news