నరేందర్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

-

కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తబడ్, మద్దూరు మండలాల్లో ఆదివారం రైతు బంధు సంబరాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాల్గొనే ప్రజా ప్రతినిధులు, అధికారులు మాస్క్ ధరించి నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news