వరంగల్ : సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

-

మహబూబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్ కవిత నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఆమె ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌తో కలిసి శుక్రవారం సీఎం కెసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బీరవేల్లి భరత్ కుమార్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news