నల్లగొండ: ‘వారికి మరో గొప్ప అవకాశం’

-

2021 -2022 ఇంటర్ చదివే విద్యార్థులు పరీక్ష రాయడానికి చెల్లించి ఫీజును మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్.దస్రూ తెలిపారు. రూ.3 వేల అదనపు రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారి ఆర్.దస్రూ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news