సూర్యాపేట: బూస్టర్ డోసు వేయించుకున్న ఎంపీ

-

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news