భువనగిరి: 22 వరకు పరీక్ష ఫీజు గడువు

-

exam
exam

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో నిర్వహించే డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈ నెల 22వ తేదీ‌ వరకు గడువు ఉందని డీఈఓ కానుగుల నర్సింహ తెలిపారు. .50 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. వివరాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లను లేదా www.bse.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news