ములుగులో దారుణం..గాలిపటం కోసం కరెంట్‌ పోల్‌ ఎక్కిన 12 ఏళ్ల బాలుడు..

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో…సంక్రాంతి పండుగ సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ.. ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే.. గాలిపటం ఎగురు వేస్తున్న నేపథ్యంలో… ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 12 ఏళ్ల కుర్రాడు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ఓ గాలిపటం.

గాలిపటం ఎగుర వేస్తుండగా… కరెంట్‌ పోల్‌ తీగలకు చిక్కింది. అయితే… విద్యుత్ తీగల కు చిక్కుళ్ల గాలిపటాలు తీసేందుకు కరెంటు పోల్ ఎక్కాడు ఆ 12 ఏళ్ల బాలుడు. అయితే.. దురదృష్ట్యా వశాత్తు… కరెంటు తీగల నుండి గాలిపటం తీసే క్రమంలో విద్యుత్తు షాక్ గురయ్యాడు ఆ బాలుడు. లైన్మెన్ అప్రమత్తతతో ఆ బాలుడికి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ బాలుడు కరెంట్‌ పోల్‌ ఎక్కింది గమనించిన లైన్‌ మెన్‌.. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. అనంతరం.. ఆ బాలున్ని కిందికి దింపాడు. ఇక తీవ్రంగా గాయపడ్డ బాలున్ని… ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు.

Read more RELATED
Recommended to you

Latest news