యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్ధ ప్రమాదాలతో పాటు, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం నూతన ఆలయ నిర్మాణ పనులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
యాదాద్రిలో సినీ హీరో
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...