యాదాద్రిలో సినీ హీరో

-

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్ధ ప్రమాదాలతో పాటు, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం నూతన ఆలయ నిర్మాణ పనులను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news