Nalgonda: 18న ఎంపీ కోమటిరెడ్డి పర్యటన

-

ఈనెల 18వ తేదీన కేతేపల్లి మండలంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని తుంగతుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో రూ. 4 లక్షల 20 వేల సిసి డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమారం గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం మహోత్సవంలో పాల్గొంటారని కేతేపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంప శ్రీనివాస్ యాదవ్ బుధవారం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news