నల్గొండ: నిధులు మంజూరు చేయాలని లేఖ

-

నల్గొండలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాపు రాళ్ల గుట్టను పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసే ఈ క్రమంలో చరిత్ర కలిగిన కాపు రాళ్ల గుట్టను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర నిధులను మంజూరు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version