నల్గొండ : ప్రధానితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. నల్గొండ మల్లెపల్లి, భువనగిరి చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించటం జరిగిందని, మోడీ సానుకూలంగా స్పందించారన్నారు. మూసి ప్రాజెక్టు గురించి చెప్పినవుడు మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగబోతుందని ప్రధానికి తెలిపినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news