ఎంపీ ఉత్తమ్‌, జానారెడ్డి సమక్షంలోనే గొడవ.

-

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రసాభాస నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సమక్షంలోనే గొడవ జరిగింది. వేదికపైకి బీ.ఎల్.ఆర్‌ను పిలవకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా చోటుచేసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news