నల్గొండ : జైపాల్ రెడ్డికి నివాళి అర్పించిన ఎంపీ

-

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ లోని ఆయన సమాధి వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో జైపాల్ రెడ్డిది ప్రముఖ పాత్ర అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన వ్యక్తికి సీఎం కేసీఆర్ కనీసం నివాళులు అర్పించకపోవడం సిగ్గుచేటన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news