నల్గొండ : కనువిందు చేస్తున్న వైజాగ్ కాలనీ అందాలు

-

నేరడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ నాగార్జునసాగర్ వెనుక జలాలకు 20 కిలోమీటర్ల దూరంలో పచ్చని కొండల మధ్య కనువిందు చేస్తుంది. ఇక్కడి నుంచి పర్యాటకులు నదీ జలాలను వీక్షిస్తూ.. బోట్లలో పర్యటిస్తూ.. సరదాగా గడుపుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించింది. కానీ నేటికీ కలగానే మిగిలింది. ఇప్పటికైనా నది ఒడ్డు గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news