నల్లగొండ జిల్లాలో వింత ఘటన

-

శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామ శివారులో వేప చెట్టుకు కల్లు పారుతున్న వింత ఘటన వెలుగులోకి వచ్చింది. సహజంగా తాటి ,ఈత , సల్ఫీ చెట్ల వంటి కల్లును ఎంతోమంది చూసి తాగే ఉంటారు. గ్రామ శివారులోని రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రంలో యాప చెట్టుకు కల్లు పారుతున్న ఘటన గుర్తించిన స్థానికులు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేప చెట్టు కల్లు తాగితే షుగర్ కంట్రోల్ అవుతుందని అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news