నల్గొండ : యాదాద్రి శ్రీవారికి వైభవంగా నిత్య కళ్యాణ మహోత్సవం

-

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో శనివారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్ర పారాయణలతో ఉదయం 10గంటలకు మొదలుకొని సుమారు 2 గంటల పాటు శ్రీవారి కల్యాణ తంతు నిర్వహణలో భక్తులు మమేకమయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news