మెదక్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

-

 

ధనుర్మాసం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 13న జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఆలయ అర్చకులు భాష్యం మధుసూదన్ చార్యులు, దేవాలయ కమిటి అధ్యక్షులు బండ నరేందర్, సభ్యులు నగరం మల్లేశం, నందిని శ్రీను, దేవేందర్ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news