Warangal: సీఎం పర్యటనకు జనసమీకరణ టెన్షన్‌లో వ్యక్తి మృతి

-

వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు క్యాతం ఎల్లయ్య గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు. జనగామలో జరుగుతున్న సీఎం కేసీఆర్ సభకు రెండు రోజులుగా జన సమీకరణ చేస్తున్న నేపథ్యంలో టెన్షన్‌కు గురయి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఎల్లయ్య మృతి పట్ల టీఆర్ఎస్ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news