వికారాబాద్: మారణాయుధాలతో దాడి.. ఒకరు మృతి

-

నవాబ్‌పేట మండలం మహమ్మదాన్‎పల్లిలో దారుణం జరిగింది. పాత కక్షలతో దాయాదుల మధ్య గొడవ జరిగింది. మారణాయుధాలతో జనార్ధన్‌ అనే వ్యక్తిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేయడంతో జనార్ధన్ మృతి చెందాడు. దీంతో జనార్ధన్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు దాడి చేసిన కుటుంబంపై దాడి చేసి పలు వాహనాలను ధ్వంసం చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news