నార్సింగి: కోకాపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు హెరిటేజ్ ఫ్రెష్లో సేల్స్ ఉమెన్గా పనిచేసే బాలమణిగా గుర్తించారు. నిందితుడు కందుకూరుకు చెందిన పరమేశ్వర్తో బాలమణికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. మరో వ్యక్తితో బాలమణి చనువుగా ఉండడంతో అది భరించలేకే కక్ష పెంచుకొని బాలమణిని హత్య చేసినట్లు పరమేశ్వర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్రమ సంబంధం ప్రాణం తీసింది
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
Sanju Samson: టీమిండియా కెప్టెన్ గా సంజూ శాంసన్ ?
Sanju Samson: టీమిండియా కెప్టెన్ గా సంజూ శాంసన్ వ్యవహరించనున్నాడా? అంటే...
బీజేపీని గెలిపిస్తే.. రెండేళ్లలో మావోయిస్టులను ఫినిష్ చేస్తాం – అమిత్ షా
బీజేపీని గెలిపిస్తే.. రెండేళ్లలో మావోయిస్టులను ఫినిష్ చేస్తామని కేంద్ర హోం శాఖ...
వైద్యుల సలహా మేరకు ఎట్టకేలకు కేజ్రివాల్ కు ఇన్సులిన్
దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్...