రంగారెడ్డి: ఫూట్ పాత్ పై గుర్తు తెలియని మృతదేహం

-

crime
crime

మేడిపల్లి: గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోడుప్పల్ కాకతీయ స్కూల్ వద్దనున్న ఫుట్ పాత్ పై ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బిక్షాటన చేస్తున్న వ్యక్తిగా గుర్తించారు. ఒంటిపై బ్రౌన్ కలర్ బనియన్, నిక్కర్, తెల్ల జుట్టు గడ్డం ఉందని సంబంధీకులు ఎవరైన ఉంటే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news