రంగారెడ్డి: కోలుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

-

ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కోలుకున్నారు. స్వల్ప కొవిడ్ లక్షణాలతో మహేందర్ రెడ్డి గత వారం రోజులుగా హోం క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చేసుకున్న కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో ఆయన రేపట్నుంచి నుండి ప్రజలకు అందుబాటులోకి ఉండనున్నారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news