టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి శనివారం ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు ఆయనకు గట్టమ్మ దేవాలయం వద్ద ఘనంగా స్వాగతం పలకాలని ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు నల్లల కుమారస్వామి పిలుపునిచ్చారు. జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.
వరంగల్ : నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన
By Network
-
Previous article