రంగారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం

-

హయత్ నగర్‌లో టిప్పర్ డ్రైవర్ల మితిమీరిన వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. కుంట్లూరు ఎక్స్ రోడ్డు నుంచి ప్రియదర్శిని కాలనీ దిశగా బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో శివ కిందపడిపోయాడు. అదే సమయంలో ఓవర్ టేక్ చేస్తూ దూసుకొచ్చిన మరో టిప్పర్ తలపై నుంచి వెళ్లడంతో శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news