నల్గొండ: తాటికల్ బై పాస్ వద్ద రోడ్డు ప్రమాదం

-

నకిరేకల్ శివారులోని తాటికల్ బై పాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా నెలకొండపల్లికి చెందిన బుక్యవీరు(50) తన భార్యతో కలిసి స్కూటీ మీద నెలకొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరగా తాటికల్ ఫ్లై ఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో వీరు అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు త్రీవ గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news