మెదక్ : రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

-

accident
accident

మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే రహదారి వద్ద అతి వేగంగా వచ్చిన బైక్ ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన వలసకూలీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news