ఉమ్మడి కరీంనగర్ : రూ.20 కోట్లతో రోడ్లకు మహర్దశ

-

వేములవాడ: పురపాలిక పరిధి వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి టీయూఎఫ్‌ఐసీడీ నిధులు రూ.20 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో రూ.11.26 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. కోరుట్ల బస్టాండ్ ప్రాంతం, మల్లారం, బైపాస్, విద్యానగర్, సాయినగర్ తదితర కాలనీల్లో రోడ్లు విస్తరించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ పనులు పూర్తయితే సమస్యలు తీరే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news