మెదక్ : సీఎం సభలో అదృష్టం అంటే ఈ గిరిజన మహిళదే

-

కంగ్టి మండలం సర్దార్ తండాకు చెందిన చిమ్నీబాయికి సోమవారం నారాయణఖేడ్ లో జరిగిన సీఎం బహిరంగ సభ వేదికపై కూర్చునే అవకాశం దక్కింది. అది ఎలా అంటే హరీష్ రావు మాట్లాడుతూ గత ఉప ఎన్నికల సమయంలో చిమ్నీబాయిని వాళ్ల తండాలో కలిసినప్పుడు రోడ్డు, తాగు నీరు లేదని తెలిపిందన్నారు. నేడు ఆ తండా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇది విన్న సీఎం ఆమెను వేదికపైకి ఆహ్వానించి పక్కన కూర్చుపెట్టుకుని మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news