వికారాబాద్ : స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

-

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పొడిగించినట్లు వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ… ఫిబ్రవరి 7 వరకు ఫీజును చెల్లించి, అదే నేల 9 లోపు డీఈవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news