సిద్దిపేట: నిరుద్యోగులకు శుభవార్త..

-

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా సెట్విన్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సెట్విన్ జిల్లా సమన్వయ అధికారి అమీనా బేగం తెలిపారు. ఈనెల 11న సెట్విన్ కార్యాలయంలో ఈ కాం ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగనుందని తెలిపారు. సిద్దిపేట ప్రాంత యువకులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news