ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు మిగిలిన శైవక్షేత్రాల్లోనూ పూజలు జరగనున్నాయి.
కరీంనగర్ : వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...