కరీంనగర్ : వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు

-

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు మిగిలిన శైవక్షేత్రాల్లోనూ పూజలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news