వరంగల్ : విషాదం.. గోదావరిలో బాలుడు గల్లంతు

-

మంగపేట మండలంలో పండుగ పర్వదినాన తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కమలాపురంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన సాయి(19) అనే బాలుడు గోదావరి స్నానానికి వెళ్ళగా.. ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు, జాలరులు పడవలతో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Read more RELATED
Recommended to you

Exit mobile version