నేడు వరంగల్ బల్దియాలో ప్రజావాణి

-

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్‌లో నేడు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. స్థానిక సమస్యలు, ఇతర ఫిర్యాదులను నగర ప్రజల నుంచి స్వీకరిస్తామన్నారు. గ్రీవెన్ సెల్‌లో వచ్చిన సమస్యలను పరిష్కారిస్తామని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news