మెదక్: నేడు టీజీయూజీ సెట్ పరీక్షలు

-

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నిర్వహించే టీజీయుజీ సెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ జిల్లా కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ వరూధిని పేర్కొన్నారు. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలోని డిగ్రీ కళాశాలలో 2022-23 సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బిబిఏ కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మెదక్, రామాయంపేట పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు

Read more RELATED
Recommended to you

Latest news