వరలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలి : మందకృష్ణ మాదిగ

-

మన్నెంపల్లి: ఇటీవల వరలక్ష్మిని హత్యచేసిన నిందితుడు అఖిల్‌ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా శిక్షించాలని MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అలాగే వరలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితున్ని కనిపెట్టడంలో ఆలస్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జిల్లా బోయినీ కొమురయ్య పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news