ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బయ్యారం యువతి

-

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ చిక్కుకున్న భారత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

ఈ తరుణంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమేది గ్రామ పంచాయతీకి చెందిన అమూల్య ఎంబిబిఎస్ కోర్సు చదవడం కోసం మూడు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్ళింది. అమూల్య వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి భయంగా ఉందనడంతో.. కూతురిని స్వదేశానికి తీసుకురావాలని పేరెంట్స్ కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news