వరంగల్ : ముగ్గురు మహిళలు అరెస్టు

-

కూలీ ద్వారా వచ్చే డబ్బు తన విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చోరీలకు పాల్పడటంతో రజిత అనే మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఆదివారం వివరాలను వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news