కూలీ ద్వారా వచ్చే డబ్బు తన విలాసవంతమైన జీవితానికి సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో చోరీలకు పాల్పడటంతో రజిత అనే మహిళతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఆదివారం వివరాలను వెల్లడించారు.
వరంగల్ : ముగ్గురు మహిళలు అరెస్టు
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...