మంత్రాల నేపథ్యంలో దంపతులపై కత్తులతో దాడి

-

మంత్రాల నేపంతో వృద్ద దంపతులపై కత్తులతో దాడి చేసిన దారుణ ఘటన జనగాం జిల్లా జఫర్‌ఘడ్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తీగారం గ్రామంకు చెందిన వృద్ధ దంపతులు మంత్రాలు చేస్తున్నారన్న నేపథ్యంలో పలువురు వారిపై నిన్న రాత్రి కత్తులతో దాడి చేశారు. గాయపడిన ఆ దంపతులను వైద్య పరీక్షల కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news